ఇదీ చూడండి:
'మా కాలనీలో డంపింగ్ యార్డు తొలగించండి' - పోరంకిలోని వెంకటాపురం కాలనీ వాసుల ధర్నా
తమ కాలనీకి ఎదురుగా చెత్తను డంపింగ్ చేయవద్దని పలుమార్లు అధికారులతో మెుర పెట్టుకున్నారు అక్కడి వాసులు. స్పందన కార్యక్రమంలోనూ తమ విన్నపాన్ని అధికారుల ముందుంచారు. ఎవరూ వారిని పట్టించుకోలేదు సరికదా... మరింత చెత్తను వేస్తూనే వచ్చారు. విసిగిన కాలనీ వాసులు సీఎం స్పందించాలంటూ ధర్నాకి దిగారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.
చెత్తను తమ కాలనీ ఎదుట డప్పింగ్ చెయవద్దంటూ ధర్నా
Last Updated : Nov 2, 2019, 7:58 PM IST