ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2019, 10:51 AM IST

ETV Bharat / state

రాయితీ ఉల్లి కోసం జనం బారులు

కృష్ణా జిల్లా నందిగామలో రైతుబజార్‌ వద్ద ఉల్లి కోసం జనాలు బారులు తీరారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఉల్లి కోసం లైన్లలో ఉన్నారు. రైతుబజార్‌కు సుమారు 5 వేల కిలోల ఉల్లిపాయలు వచ్చాయి. 3 కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.

onions-problems-in-nandigama
onions-problems-in-nandigama

రాయితీ ఉల్లి కోసం బారులు తీరిన జనం

.

ABOUT THE AUTHOR

...view details