ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎం.. పోలింగ్ కేంద్రానికి తాళం

విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. అధికారులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు.

By

Published : Apr 11, 2019, 1:05 PM IST

మొగల్రాజపురంలో పోలింగ్ కేంద్రానికి తాళం

మొగల్రాజపురంలో పోలింగ్ కేంద్రానికి తాళం
విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. దీంతో ఓటర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక పార్టీ గుర్తుకు ఓటు వేస్తే మరో పార్టీకి పడుతుందని ఓటర్లు ఆగ్రహించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవటంతో.. అధికారులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు.

ABOUT THE AUTHOR

...view details