ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 17, 2021, 6:29 PM IST

ETV Bharat / state

ప్రైవేట్ ల్యాబ్​లపైన ప్రత్యేక దృష్టి: జేసీ శివశంకర్

కృష్ణా జిల్లాలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్‌లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు అధికంగా వచ్చాయి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించిన జిల్లా అధికారులు.. కారణాలను ఆరా తీశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం నిర్ధరణ పరీక్షలు జరగడం లేదని తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలపై.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

మాట్లాడుతున్న జేసీ శివశంకర్
మాట్లాడుతున్న జేసీ శివశంకర్

జేసీ శివశంక్​తో ముఖాముఖీ

ABOUT THE AUTHOR

...view details