ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సినీ నటుడు శివాజీ దుర్గఘాట్ లో జల దీక్ష చేపట్టారు. ఆయనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ మద్దతు ప్రకటించారు. స్థానిక యువత, విద్యార్థులు శివాజీ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మోదీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
సినీ నటుడు శివాజీ జలదీక్ష
విజయవాడ దుర్గఘాట్ లో సినీ నటుడు శివాజీ జలదీక్ష చేపట్టారు.
దుర్గ ఘాట్ లో నిరసన
Last Updated : Feb 10, 2019, 11:44 AM IST