ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2020, 8:32 PM IST

ETV Bharat / state

కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​​పై విచారణ వాయిదా

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్​ పిటిషన్​పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

kollu ravindra
కొల్లు రవీంద్ర బెయిల్​పై విచారణ

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్​పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details