ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరి వేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

గుంటూరు జిల్లా కర్లపాలెం పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

By

Published : Jul 14, 2019, 4:56 PM IST

ఆసుపత్రి

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలోని కరెంటు స్తంభానికి ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పులుగు రాంబాబుగా రెడ్డి గుర్తించారు. ఇతను కర్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. బాపట్ల గ్రామీణ ఎస్​.ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details