అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో4రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉప శాసన సభాపతి కొన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నాటక పోటీలలో విజేతలుగా నిలిచిన కళాకారులకు బహుమతులు,ఆర్థిక సాయం అందించారు.అనంతరం విజేతలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు,పలువురు కళాకారులు పాల్గొన్నారు.
ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ వార్షికోత్సవం
అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన నాటక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉపసభాపతి కోనరఘపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అక్కినేని నాగేశ్వరావు కళాపరిషత్