ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పెత్తనం కోసం కుట్రలు: చంద్రబాబు

కుట్రలతో రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని కేసీఆర్, మోదీ ఆలోచిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సత్తెనపల్లి ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.

By

Published : Apr 9, 2019, 4:28 PM IST

చంద్రబాబు ప్రచార సభ

చంద్రబాబు ప్రచార సభ

ఎన్ని కుట్రలు పన్నినా తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవినీతి సొమ్ముతో జగన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జలాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details