ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరనస..!

By

Published : Feb 4, 2020, 11:06 PM IST

తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద గతంలో అమరావతి జేఏసీ దీక్షా శిబిరాన్ని తగులబెట్టిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. తెనాలి బహిరంగ సభకు వెళ్తూ.. మార్గమధ్యలో ఆయన అక్కడికి వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీనిపై బారికేడ్లను దాటుకొని కొద్దిసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ నుంచి చంద్రబాబు సభా ప్రాంగణానికి బయల్దేరారు.

రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరనస
రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరనస

రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరనస

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details