ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం గుంటూరులో బైక్​ర్యాలీ - bike rally in guntur dst

మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని గుంటూరులో తెదేపా నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి అంటూ నినదించారు. గుజ్జనగుండ్ల ప్రాంతం నుంచి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వరకూ ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రి అమరావతినే రాజధినగా కొనసాగిస్తాం అనేవరకూ తాము నిరసనలు చేస్తూనే ఉంటాం అని తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్​చార్జీ రవీంద్ర స్పష్టం చేశారు.

bike rally in guntur dst for state capital issue
అమరావతికోసం బైక్​ ర్యాలీ చేస్తున్న తెదేపా నేతలు

By

Published : Jan 17, 2020, 8:00 PM IST

.

అమరావతికోసం బైక్​ ర్యాలీ చేస్తున్న తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details