ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2021, 7:52 PM IST

ETV Bharat / state

పొదలాడలో ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కరోనా సమయంలో రక్త నిల్వలు సరిపడా లేకపోవడంతో... రక్తం అందక ఎంతోమంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో ముందుకొచ్చారు ఎన్టీఆర్ సేవాసమితి సభ్యులు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ..30 మంది యువకులు రక్తదానం చేశారు.

yuvaratna ntr blood donation camp
పొదలాడలో యువరత్న ఎన్టీఆర్ సేవసమితి రక్తదాన శిబిరం

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడకు చెందిన యువరత్న& ఎన్టీఆర్ సేవాసమితి సభ్యులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిబిరంలో 30 మంది యువకులు రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details