తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆరోపిస్తూ... గ్రామస్తులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. లావాదేవీలు కొనసాగడం లేదని.. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసన తెలిపారు. మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఆందోళనకు జరిగింది. గేటుకు తాళాలు వేసి... నినాదాలు చేశారు.
బ్యాంకు ఎదుట వినియోగదారుల ఆందోళన
ఆంధ్రా బ్యాంకు ఎదుట కిర్లంపూడి గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఉద్యోగులు విధులుకు సరిగా హజరు కాకపోవటంతో లావాదేవీలు కష్టమవుతుందని నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రాబ్యాంకు ఎదుట కిర్లంపూడి గ్రామస్తుల ఆందోళన