ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల సంరక్షించడంలో అందరూ తమవంతు బాధ్యత పోషించాలని ఆయన సూచించారు.
'మొక్కలను సంరక్షించడంలో తమవంతు బాధ్యత పోషించాలి'
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో మొక్కలు నాటారు.
అమలాపురంలో మొక్కలు నాటుతున్న ఆర్డీవో