ఇదీ చదవండి :
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ
మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్రవిమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయంలో కాపులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. కాపులు చేస్తున్న ఉద్యమాన్ని మీడియాలో రాకుండా తెదేపా అడ్డుకుందని ఆరోపించారు.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ