ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుడుపూడి బ్రదర్స్ సేవా గుణం అభినందనీయం' - కరోనా వేళ రావులపాలెంలో పేదలకు కుడుపూడి బ్రదర్స్ సహాయం

లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రతిరోజూ ఆహారం పంపిణీ చేయడం అభినందనీయమని.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

kudupudi brothers distribute food to poor people at raavulapalem east godavari district
వాహనదారులకు ఆహారం అందిస్తున్న కుడుపూడి బ్రదర్స్

By

Published : Apr 19, 2020, 1:55 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కుడుపూడి బ్రదర్స్ సంస్థ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి భోజనాలు అందజేస్తున్నారు. సరుకులు తరలించే వాహనదారులకు, యాచకులకు, నిరాశ్రయులుకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరై అన్న వితరణ చేశారు. కుడుపూడి సంస్థ ప్రతిరోజు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగినదని అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details