ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వార్తలు

కరోనా నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంతలో సరకులు, బియ్యం, కూరగాయలు పంచుతున్నారు.

kottapet mla chirla jaggireddy distribute daily needs in east godavari district
కూరగాయలు పంచిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

By

Published : Apr 23, 2020, 6:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details