ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19, 20వ తేదీల్లో పొగాకు రైతుల జాతీయ సదస్సు

పొగాకు రైతులను ప్రోత్సహించేందుకు సదస్సులు నిర్వహించనున్నట్టు సీటీఆర్ఐ  డైరెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగానే ఈనెల 19, 20వ తేదీల్లో పొగాకు రైతుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

By

Published : Jul 18, 2019, 9:11 PM IST

ఈనెల 19,20 తేదీల్లో జాతీయ సదస్సు:సీఆర్​టీఐ

ఈనెల 19,20 తేదీల్లో జాతీయ సదస్సు:సీఆర్​టీఐ

రాజమహేంద్రవరంలో ఈ నెల 19, 20 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సీటీఆర్ఐ డైరెక్టర్ దామోదర్ రెడ్డి తెలిపారు. భారత పొగాకు శాస్త్రీయ సంఘం నేతృత్వంలో "రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు అవసరమైన విధానాలు, వ్యూహాలు" అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతీయ సదస్సును కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమహేంద్రవరం, గుంటూరు ఐఎస్ టీఎస్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details