గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఖరీఫ్ నారుమళ్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఖరీఫ్ నారుమళ్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: