ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2020, 11:09 PM IST

ETV Bharat / state

కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!

తూర్పుగోదావరి జిల్లా కోలమూరులో ఒక వింత చేప కనిపించింది. ఆ చేపను శుభ్రం చేసి స్థానిక యువకులు దానితో స్వీయచిత్రాలు తీసుకున్నారు.

diffrent fish
కోలమూరులో వింత చేప

కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!
తూర్పుగోదావరి జిల్లా కోలమూరు సమీపంలోని కొంతమంది యువకులు చేపలు పట్టారు. వారికి చిక్కిన చేపల్లో ఒకటి విచిత్రంగా కనిపించింది. ఆ చేపను శుభ్రం చేసి దానితో స్వీయచిత్రాలు తీసుకున్నారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అటుగా రోడ్డుపై వెళ్తున్న వారు కూడా ఆగి మరీ చూశారు. ఆ చేప గురించి అదే గ్రామానికి చెందిన మత్స్యుకారుడు రమణని అడగ్గా... సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని, అయితే ఇక్కడ కనిపించడం వింతగా ఉందన్నారు. దీన్ని ఈ ప్రాంతంలో ఎవరు తినరని చెప్పారు. ఇదీ చూడండి: కార్చిచ్చు ఆర్పుతూ కూలిన విమానం.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details