ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 10:32 PM IST

ETV Bharat / state

కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలి

కరోనా కట్టడిలో భాగంగా.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పోలీసులకు సూచించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

mla chittibabu
mla chittibabu


ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పోలీసులకు సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. వ్యాధి కట్టడి చేసేందుకు కర్ఫ్యూ నిబంధనలు విధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన విషయాల్లో రాజీ పడవద్దని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details