ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతికి మద్దతుగా రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ

By

Published : Jan 29, 2020, 12:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అమరావతికి మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌ వద్ద ర్యాలీని ఎమ్మెల్యే భవాని ప్రారంభించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన బైక్‌ ర్యాలీ... నగరంలోని జాంపేట, దానవాయిపేట, రామాలయం సెంటర్ వరకు కొనసాగింది.

Bike rallly in rajamundry in support of amaravathi
రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ

రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details