తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. యువత పెడదారి పడుతుందోని.. కళాశాలలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహా ఘటనలను ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలో లోపాలను సరిదిద్దాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు.
'యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది'
ప్రస్తుత సమాజంలో యువత పెడదారి పడుతుందని.. వాళ్లలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె పర్యటించారు.
యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది