ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యఖర్చులు మెుత్తం తితిదేనే భరిస్తుంది : వైవీ సుబ్బారెడ్డి

ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిన తిరుమల శ్రీవారి సేవకుడిని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పరామర్శిచారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు.

By

Published : Jul 5, 2019, 6:43 AM IST

వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో యాత్రిసదన్ భవన్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన శ్రీవారి సేవకుడు సుమన్​ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న సుమన్ పరామర్శించిన....ఛైర్మన్ బాధితుడి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ అధికారులను ఆదేశించారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తితిదేనే భరిస్తుందన్నారు.

వైవీ సుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details