ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2020, 3:57 PM IST

ETV Bharat / state

శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

batti vikramarka, mla komati reddy rajagopal reddy at tirumala
శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

ఇవీ చూడండి...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details