ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 2, 2020, 9:48 AM IST

ETV Bharat / state

వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని సాయి నాథుడిని మంత్రి కన్నబాబు దర్శించుకున్నారు. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యలో... స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రిని ఘనంగా సన్మానించారు.

minister kannababu visited valmikipuram saibaba temple
వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details