ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీ ఇవ్వండి:కేంద్ర మంత్రికి బాలశౌరి లేఖ

బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్​కు అన్యాయం చేశారంటూ...ఎంపీ బాలశౌరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. గుజరాత్​ తరహా రాయితీ ఇస్తే... అభివృద్ధికి ఉపయోగపడుతుందని విన్నవించారు.

By

Published : Jul 10, 2019, 7:40 PM IST

ycp_mp_letter_to_central_minister

ఇప్పటికే... ఐదేళ్లు రాయితీ ఉన్న గుజరాత్​కు పదేళ్లు పన్ను లేకుండా గిఫ్ట్​ బాక్స్​ ఇచ్చిన విషయాన్ని ఎంపీ బాలశౌరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు గుర్తు చేశారు. అనేక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి హోదా ఇస్తే...పరిశ్రమలు వస్తాయని... నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని లేఖలో పేర్కొన్నారు. బడ్జెట్‌ను ఫైనల్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని... రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details