ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2021, 7:50 PM IST

Updated : Oct 8, 2021, 8:25 PM IST

ETV Bharat / state

E-BID ‘FRAUD': రూ.300 కోట్ల ఈ-బిడ్ కుంభకోణం.. మహిళ అరెస్ట్

http://10.10.50.75:6060//finalout2/bihar-nle/thumbnail/08-October-2021/13300949_1022_13300949_1633703281985.png
http://10.10.50.75:6060//finalout2/bihar-nle/thumbnail/08-October-2021/13300949_1022_13300949_1633703281985.png

19:32 October 08

ప్రధాన నిందితుడు కడియాల సునీల్‌ భార్య స్రవంతిబాయి అరెస్టు

ఈ-బిడ్ కుంభకోణంలో మరో మహిళ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కడియాల సునీల్ భార్య స్రవంతిబాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనంతపురం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. రూ.లక్షకు నెలకు 30 వేలు వడ్డీ పేరుతో దాదాపు 300 కోట్ల వరకు  ఈ-బిడ్ సంస్థ మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో వేలాది మంది మధ్య తరగతి ప్రజలు.. అధిక వడ్డీ ఆశతో మోసపోయారు. 

ఇదీ చదవండి

cm jagan letter to pm modi: ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ

Last Updated : Oct 8, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details