ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం

By

Published : Jul 27, 2020, 1:28 AM IST

అనంతపురం జిల్లా గంగనపల్లిలో అమానుష ఘటన జరిగింది. గ్రామ శివారులోని నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The body of a male child was found in the pond in ganganapalli ananthapuram district
నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం

అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గంగనపల్లి గ్రామ శివారులోని నీటికుంటలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా పడేసి వెళ్లడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details