అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లిలో భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన
అనంతపురం జిల్లా హిందూపురంలో మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన
ఇదీచదవండి..హ్యాపీ బనానా... అనంత టూ అరబ్..!