ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 30, 2020, 9:32 PM IST

ETV Bharat / state

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురంలో మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

mla balakrishna tour in hindupoor
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లిలో భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇదీచదవండి..హ్యాపీ బనానా... అనంత టూ అరబ్..!

ABOUT THE AUTHOR

...view details