ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2020, 1:45 PM IST

ETV Bharat / state

'వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి'

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం యం.అగ్రహారం, తిరుమల దేవరపల్లి గ్రామాల్లో 'మనం-మన పరిశుభ్రత' నిర్వహించారు. పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కదిరి శాసనసభ్యుడు సూచించారు.

manam-mana parisubhratha program in villages
గ్రామాల్లో మనం- మన పరిశుభ్రత

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం యం.అగ్రహారం, తిరుమల దేవరపల్లి గ్రామాల్లో 'మనం- మన పరిశుభ్రత' కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి సూచించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని అంటువ్యాధిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కళ్యాణదుర్గంలో ఈదురుగాలులతో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details