ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2019, 12:00 AM IST

ETV Bharat / state

పేకాట స్థావరాలపై  పోలీసుల దాడులు...9 మంది అరెస్టు

అనంతపురం జిల్లా గన్నేవారిపల్లికాలనీలోని  జరిపిన దాడులలో... 9 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

పేకాట స్థావరాలపై దాడులు జరిపిన పోలీసులు

పేకాట స్థావరాలపై దాడులు జరిపిన పోలీసులు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో పోలీసులు దాడులు చేశారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... లక్ష ఐదు వందల తొంభై రూపాయల నగదు, 9 సెల్​ఫోన్​లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గన్నేవారిపల్లి కాలనీలోని ప్రతాప్​రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారంతో... డీఎస్పీ శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులను రిమాండ్​కు తరలించామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details