ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్

By

Published : Mar 10, 2021, 4:52 PM IST

విశాఖ మహానగర పాలక సంస్థలో పోలింగ్ ఓ మాదిరిగా సాగుతోంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎండ బారి నుంచి రక్షణ చర్యలు చేపట్టినట్టు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్​చంద్ వెల్లడించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, మహానగర పాలిక పోలింగ్ బూత్​లలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన... వయో వృద్ధులు వచ్చేందుకు అనువుగా ఉన్నాయన్నారు. నగర ప్రజలు అత్యధికంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన వినయ్​చంద్​తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్

స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details