స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్
విశాఖ మహానగర పాలక సంస్థలో పోలింగ్ ఓ మాదిరిగా సాగుతోంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎండ బారి నుంచి రక్షణ చర్యలు చేపట్టినట్టు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్చంద్ వెల్లడించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, మహానగర పాలిక పోలింగ్ బూత్లలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన... వయో వృద్ధులు వచ్చేందుకు అనువుగా ఉన్నాయన్నారు. నగర ప్రజలు అత్యధికంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన వినయ్చంద్తో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్: కలెక్టర్