ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం

పూజారికి... భక్తులు దేహశుద్ధి పూజ చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిందినందుకు..కూర్చోబెట్టి మరీ బడితాభిషేకం చేసిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది.

By

Published : Aug 22, 2019, 6:00 AM IST

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం


విజయవాడ ప్రకాశ్ నగర్ లోని నిదానంపాటి అమ్మవారి ఆలయంలోని ఓ పూజారికి భక్తులు బడిత పూజ చేశారు. మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ... పూజలు చేసే పూజారయ్యను... కూర్చోబెట్టి మరీ దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలాజీ అనే వ్యక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. మహిళా భక్తుల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడంతో.. నిలదీశారు. తప్పయిందని ఒప్పుకునే వరకు దేహశుద్ధి చేశారు.

పూజారికి మహిళా భక్తుల బడితాభిషేకం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details