ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేదల ఖాతాల్లో 5 వేలు జమ చేయాలి: కేశినేని శ్వేత

By

Published : Apr 4, 2020, 10:22 AM IST

పేదలను ఆదుకోవడానికి బ్యాంకు ఖాతాల్లో 5 వేల రూపాయలను జమ చేయాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు.

kesineni swetha on corona
kesineni swetha on corona

కరోనా విపత్తుతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. పటమట రైతు బజార్​లో ఆమె పర్యటించారు. క్యూ లైన్​లో నిలుచున్న వారికి ఉచితంగా మాస్క్​లు పంపిణీ చేశారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులకు భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details