రాజధాని అమరావతి విషయంలో భాజపా రాష్ట్ర నేతలు ఒకలా, కేంద్ర నాయకులు మరోలా మాట్లాడటం సరికాదని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని అనేది రాష్ట్రప్రభుత్వ అంశమని.. దానిపై కేంద్రం జోక్యం చేసుకోదని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్ అనడం అన్యాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిపై భాజపా నేతల భిన్న వ్యాఖ్యలు తగవన్నారు.
ఆయన హోదాకు ఆ మాటలు తగవు