ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

By

Published : Oct 5, 2020, 11:43 AM IST

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ నాదనీరాజనం వేదికపై నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

central minister
central minister

తిరుమల శ్రీవారిని.. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో.. అదనపు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయ నాదనీరాజనం వేదికపై నిర్వహించిన సుందరకాండ పారాయణంలో.. కేంద్రమంత్రి పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details