ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల 10కె రన్​

కడప జిల్లా వేంపల్లి మండలంలోని ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు వరల్డ్​ వైల్డ్​ లైఫై డే సందర్భంగా 10కే రన్​ నిర్వహించారు. ఇడుపులపాయ ఆర్​ కే వ్యాలీ నుంచి వీరన్నగట్టుపల్లి వరకు కార్యక్రమం సాగింది.

By

Published : Mar 3, 2019, 3:56 PM IST

ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల

ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల 10కె రన్​

కడప జిల్లా వేంపల్లి మండలంలోని ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు వరల్డ్​ వైల్డ్​ లైఫై డే సందర్భంగా 10కే రన్​ నిర్వహించారు. ఇడుపులపాయ ఆర్​ కే వ్యాలీ నుంచి వీరన్నగట్టుపల్లి వరకు సాగిన ర్యాలీలోసుమారు 5వేల మందిపాల్గొన్నారు. వన్యమృగాలను సంరక్షించేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు విద్యార్థులు తెలిపారు. పరుగులో పాల్గొన్న స్పందన కుమార్ అనే వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. ఆయన్ని ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.దన కుమార్​ అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోగా, ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ABOUT THE AUTHOR

...view details