గుంటూరు జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో మృతి చెందినట్లు భావిస్తోన్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.
విద్యుత్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం సాయం
గుంటూరు జిల్లాలో విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు భావిస్తున్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
odisha cm helps to fire visctimes