ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కావాలనే తెదేపా నేతలు పల్నాడు వెళ్లారు: మోపిదేవి

By

Published : Mar 12, 2020, 3:17 PM IST

Updated : Mar 12, 2020, 3:26 PM IST

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇద్దరు వ్యాపారవేత్తలకు సీఎం జగన్..... రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే... తెదేపా నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న పల్నాడు ప్రాంతానికి వెళ్లారని ఆరోపించారు.

Minister Mopidevi comments on tdp in guntur
Minister Mopidevi comments on tdp in guntur

కావాలనే తెదేపా నేతలు పల్నాడు వెళ్లారు: మోపిదేవి
Last Updated : Mar 12, 2020, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details