ఎట్టకేలకు నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తితో మార్చిలో జరగాల్సిన పరీక్షలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని 200 కళాశాలల్లో 2,4,6 సెమిస్టర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పరీక్షాకేంద్రంలోకి అనుమతించారు.
నాగార్జున విశ్వ విద్యాలయంలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కొవిడ్ వ్యాప్తితో నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మార్చిలో జరగాల్సిన యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
Exams at Nagarjuna
Last Updated : Sep 7, 2020, 7:41 PM IST