ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

గుంటూరు వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. తెగిపోయిన కాలు భాగాన్ని అతికించి..క్షతగాత్రుడికి స్వాంతన చేకూర్చారు.

By

Published : Nov 23, 2020, 8:19 PM IST

Doctors performed a rare surgery in Guntur.
డాక్టర్ మారుతి ప్రసాద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

గుంటూరులో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. తెగిపోయిన కాలు భాగాన్ని అతికించి క్షతగాత్రుడికి స్వాంతన చేకూర్చారు. 10 గంటల పాటు వైద్యులు శ్రమించి... కాలు భాగాన్ని అతికించారు. ఈ అరుదైన ఆపరేషన్​కు సంబంధించి డాక్టర్ మారుతి ప్రసాద్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

డాక్టర్ మారుతి ప్రసాద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details