ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంతో డీజీపీ భేటీ.. అమరావతిలో పరిణామాలపై చర్చ

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​తో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. రాజధానిలో నిన్నటి పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రాజధానిలో నిన్నటి ఘటనలపై వివరణ ఇచ్చారు. ఇవాళ్టి బంద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

By

Published : Jan 21, 2020, 10:19 AM IST

dgp savang meet cm jagan
dgp savang meet cm jagan

ABOUT THE AUTHOR

...view details