ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా ముగ్గురికి కరోనా.. 1085కి చేరిన కేసులు

తెలంగాణలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మెత్తం కేసుల సంఖ్య 1085కు చేరింది. సోమవారం 40 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇళ్లకు వెళ్లారు.

By

Published : May 4, 2020, 11:59 PM IST

three-new-corona-cases-registered-in-telangana-state
తెలంగాణలో మూడు కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3 కొవిడ్-19 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. తాజాగా 40 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... 471 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 29కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details