బియ్యం కార్డుదారుల ఇంటికే రూ.వెయ్యి పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభమైంది. కానీ సర్వర్ మెురాయింపుతో చాలాచోట్ల చెల్లింపులకు అవరోధం ఏర్పడింది. కొత్త యాప్తో సాంకేతిక సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇంటికే రూ.వెయ్యి పంపిణీ: సర్వర్ మెురాయింపు
ఇంటికే రూ.వెయ్యి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సర్వర్ మెురాయింపుతో చాలాచోట్ల చెల్లింపులకు అవరోధం ఏర్పడింది.
ఇంటికే రూ.వెయ్యి పంపిణీ: సర్వర్ మెురాయింపు
TAGGED:
corona latest news