ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

5 స్థానాలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.తెదేపా నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైకాపా నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.

By

Published : Mar 1, 2019, 3:19 PM IST

5 స్థానాలు ఏకగ్రీవం

ఎమ్మెల్యేకోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఐదు ఖాళీలకు ఐదే నామినేషన్లు రావటంతో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమైందని ఎన్నికల సంఘం తెలిపింది. తెదేపా నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైకాపా నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details