ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2021, 10:26 PM IST

ETV Bharat / city

రాష్ట్రానికి మరో లక్ష కొవిషీల్డ్ టీకా డోసులు

లక్ష కొవిడ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణేలోని సీరం సంస్థ నుంచి గన్నవరం చేరాయి.

covishield
covishield

మరో లక్ష కొవిడ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణేలోని సీరం సంస్థ నుంచి గన్నవరం చేరుకున్న కొవిషీల్డ్ టీకాలను.. అధికారులు టీకా నిల్వ కేంద్రాలకు తరలించారు. వీటిని వివిధ జిల్లాలకు సరఫరా చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details