ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2020, 6:11 PM IST

ETV Bharat / city

'జాస్తి కృష్ణకిశోర్' పిటిషన్​పై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన నిధుల దుర్వినియోగం కేసును సవాల్‌ చేస్తూ ఆయన వ్యాజ్యం వేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన స్టేటస్​కో ఈనెల 27 వరకు కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది.

jasti krishna kishore case on hicourt
'జాస్తి కృష్ణకిశోర్' పిటిషన్​పై తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details