ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2020, 3:31 PM IST

ETV Bharat / city

ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ప్రజలకు ట్విటర్​ వేదికగా​ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

జగన్​ ట్వీట్​

ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో పండుగను అందరూ ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని సూచించారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని.. అంతా సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​లో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details