ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో పండుగను అందరూ ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని సూచించారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని.. అంతా సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు.
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ప్రజలకు ట్విటర్ వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం