2020 - 21 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయదలచుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో(http:// bie.ap.gov.in)పొందుపర్చినట్లు వివరించారు. ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్
రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు బోర్డు వెబ్సైట్లో ఉంచారు.
ap inter board